Last Date for Abhayahastam: ప్రజాపాలన ‘అభయహస్తం’ దరఖాస్తులకు నేడే ఆఖరు.. ఇప్పటికే, కోటి దాటిన దరఖాస్తులు.. ఈరోజు దరఖాస్తు ఇవ్వలేకపోతే తహసీల్దారు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుకు అవకాశం.. దరఖాస్తుల డాటా ఎంట్రీని ఈ నెల 17 కల్లా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు.. ఏడాదికి మూడుమార్లు ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలోని అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు.

Telangana CM Revanth Reddy released the application form of six guarantees along with the Prajapalana logo in the secretariat

Hyderabad, Jan 6: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమంలోని అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో (Last Date for Abhayahastam) ముగియనుంది. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు. గత నెల 28న మొదలైన ఈ కార్యక్రమానికి తొలి రోజు నుంచే భారీ స్పందన వచ్చింది. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీ మినహా ఇప్పటివరకూ ఏడు రోజల పాటు ఈ కార్యక్రమం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలతో పాటూ రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం ప్రజలు వినతి పత్రాలు అందిస్తున్నారు.

Guntur Kaaram Pre Release Event Cancelled: మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, బిగ్ బాస్ ఎఫెక్ట్ తో గుంటూరు కారం టీమ్ కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

కోటి దాటిన దరఖాస్తులు

శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. దీంతో, మొత్తం 1,08,94,115 దరఖాస్తులు అందాయి. అభయ హస్తంకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15, 55,704 అప్లికేషన్లు వచ్చాయి. చివరి రోజైన శనివారం కూడా భారీగా అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

RBI Guidelines: మినిమం బ్యాలెన్స్ లేకపోతే చార్జీలు వేయొద్దు, బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు, అన్ క్లైయిమ్డ్ డిపాజిట్లపై పలు సూచనలు చేసిన రిజర్వ్ బ్యాంక్  

నాలుగు నెలలకు ఒకసారి..

ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక గ్రామసభల్లో దరఖాస్తులు ఇవ్వలేని వారు తహసీల్దారు, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దరఖాస్తులకు సంబంధించి డాటా ఎంట్రీని ఈ నెల 17 లోగా పూర్తి చేయాలని సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.

Rs. 2000 Notes Exchange: రెండువేల నోట్లు ఇంకా మార్చుకోలేదా? ఇక్క‌డ కూడా రూ. 2000 నోట్లుమ మార్చుకునేందుకు ఆర్బీఐ అవ‌కాశం

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై వివరాలు అడిగిన ప్రధాని, కేంద్రం తరుపున సాయం చేస్తామని హామీ

CM Revanth Review: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు, కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మికుల వివరాలివే

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

Share Now