IPS Transfers in Telanagana: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు, కొత్త పోస్టుకు స్టీఫెన్ రవీంద్ర, త్వరలోనే ఐఏఎస్ల ట్రాన్స్ ఫర్లు కూడా..
యాంటి నార్కోటిక్ బ్యూరో ఏడీజీగా సీవీ ఆనంద్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్ర , హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్, అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్ లీగల్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, రైల్వే అండ్ రోడ్డు సేఫ్టీ అడిషనల్ డీజీగా శివధర్ రెడ్డిని నియమించారు.
Hyderabad, JAN 04: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ (IPS transfers) అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా రాజీవ్ రతన్ (rajeev ratan), యాంటి నార్కోటిక్ బ్యూరో ఏడీజీగా సీవీ ఆనంద్ (CV anand), పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్ర (Stifen ravindra), హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్, అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్ లీగల్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, రైల్వే అండ్ రోడ్డు సేఫ్టీ అడిషనల్ డీజీగా శివధర్ రెడ్డిని నియమించారు. పోలీస్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ ఏడీసీబీగా అభిలాష్, షీ టీమ్ అడిషనల్ డీజీగా శిఖా గోయల్, టీఎస్ఎస్సీ బెటాలియన్ అడిసనల్ డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డీజీగా విజయ్ కుమార్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీగా నాగిరెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ గా సుధీర్ బాబు, మల్టీ జోన్-2 ఐజీగా షానవాజ్, శిక్షణా విభాగం ఐజీగా తరుణ్ జోషికి బాధ్యతలు అప్పగించారు.
అలాగే ఐజీ పర్సనల్ గా కమలాసన్ రెడ్డి, మల్టీ జోన్-1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి, ప్రొవిజనల్, లాజిస్టిక్స్ డిప్యూటీ ఐజీగా రమేశ్, ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఐజీగా కార్తికేయ, రాజన్న జోన్ డిప్యూటీ ఐజీగా రమేశ్ నాయుడు, కార్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీగా ఇక్బాల్, రాచకొండ జాయింట్ కమిషనర్ గా గజరావ్ భూపాల్ నియమితులయ్యారు.
అలాగే యాదాద్రి డీఐజీగా రెమారాజేశ్వరి, జోగులాంబ జోన్ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా నారాయణ్ నాయక్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అడ్మిన్ గా పరిమళ హనా నూతన్, సీఐ సెల్ ఇంటెలిజెన్స్ ఎస్ పీగా భాస్కరన్, పోలీస్ కంప్యూటర్స్ సర్వీసెస్ అడిషనల్ గా డీజీగా వి.వి. శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. నేడో, రేపో ఐఏఎస్ ల బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం రంగం చేసింది.
Tags
సంబంధిత వార్తలు
Avian Influenza Alert: ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ డేంజర్ బెల్స్, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, మానవులకూ సోకే ఆస్కారం ఉందని వెల్లడి
Telangana Phone Tapping Case: హైకోర్టు జడ్జీలు, లాయర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్, సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్, ఊహించని ట్విస్టులతో సాగుతున్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు
Delhi Water Crisis: నీటి విడుదలకు ససేమిరా అంటున్న హరియాణా. నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు జరిమానా కట్టాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు
Telugu States Weather: బీ అలర్ట్! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, మరింత బలపడనున్న అల్ప పీడనం, ఏపీలో ఐదు రోజుల పాటూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా
TS to TG: తెలంగాణ రాష్ట్రం సంక్షిప్త నామం మార్పు.. ఇప్పటివరకూ ఉన్న టీఎస్ ఇకపై టీజీ.. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాల్సిందే.. సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు.. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ మార్పు
OTT From Central Government: కేంద్రం నుంచి సొంత ఓటీటీ ప్లాట్ ఫాం.. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాల ప్రసారమే లక్ష్యంగా ప్రారంభం.. తొలి రెండేండ్లు ఫ్రీ
Bomb Threats in Delhi: మొన్న స్కూళ్లు, ఇవాళ ఆస్పత్రులు, ఎన్నికల వేళ ఢిల్లీలో బాంబు బెదిరింపులు, పలు హాస్పటల్స్ లో బాంబులు పెట్టామంటూ ఈమెయిల్స్
Lok Sabha Elections 2024: ఇద్దరు భార్యలుంటే మహాలక్ష్మి పథకం కింద రెండు లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి సంచలన హామీ, ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Telangana Capital Hyderabad: హైదరాబాద్ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్తో అలరించిన గూగుల్
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ