TS Inter Results 2021: ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ వారంలో విడుదల, ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే సెకండియర్‌లో ఇవ్వాలని నిర్ణయం

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కావడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో విడుదలయ్యే అవకాశం (TS Inter Results 2021) ఉందని బోర్డు అధికారులు తెలిపినట్లుగా ఎన్టీటీవీ తెలిపింది. కాగా కరోనా పరిస్థితుల కారణంగా వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

Representational Image | File Photo

TS Inter Results 202: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కావడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో విడుదలయ్యే అవకాశం (TS Inter Results 2021) ఉందని బోర్డు అధికారులు తెలిపినట్లుగా ఎన్టీటీవీ తెలిపింది. కాగా కరోనా పరిస్థితుల కారణంగా వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే సెకండియర్‌లో (Telangana Intermediate exam results 2021) ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.  తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత, ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు

ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం లేదా మంగళవారం ఫలితాలను విడుదల చేయనున్నారు. మొత్తం 4,73,967 మంది విద్యార్థులు ఉండగా వారిలో 1,99,019 మంది తొలి ఏడాదిలో కొన్ని సబ్జెక్టుల్లో తప్పినవారున్నారు. వీరికి ఆ సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులు ఇవ్వనున్నారు. ఫలితాలను ఇంటర్‌ బోర్డు (www.tsbie.cgg.gov.in) తో పాటు ఇతర వెబ్‌సైట్లలో ఉంచనున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Health Tips: మీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగాయి అయితే సొరకాయ రసంతో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం..

KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ‌ ఆదేశాలు

Share Now