Trains Cancelled: విజయవాడ డివిజన్ లో భద్రతాపరమైన పనులు.. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు.. మరికొన్ని రైళ్లు నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా మళ్లింపు
దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా దారి మళ్లించారు.
Vijayawada, July 10: దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ (Vijayawada Division) లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
రద్దైన రైళ్ల వివరాలు..
- గుంటూరు-విశాఖపట్టణం(17239)
- విశాఖపట్టణం-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్ప్రెస్
- కాకినాడ-విశాఖ-కాకినాడ (17267-17268)
- రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం (07466-07467)
దారి మళ్లించనున్న రైళ్లు
- ధన్బాద్-అళప్పుల (13351) బొకారో ఎక్స్ప్రెస్
- హటియా-ఎస్ఎంబీ బెంగళూరు (12835)
- టాటానగర్-ఎస్ఎంవీ బెంగళూరు (12889)
- హటియా-ఎస్ఎంవీ బెంగళూరు (18637)
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement