Voluntary Pay Cut: కరోనాపై పోరుకు ఈసీ అండ, ఏడాదిపాటు తమ జీతాల నుంచి స్వచ్ఛంధంగా 30 శాతం కోత, ముందుకొచ్చిన ముగ్గురు ఎన్నికల కమిషనర్లు
ఇందులో భాగంగా ఏడాదిపాటు తమ మూల వేతనం నుంచి 30 శాతం చొప్పున స్వచ్ఛంధంగా కోత (voluntary pay cut) విధించుకుంటున్నట్టు ఎన్నికల కమిషనర్లు ప్రకటించారు.
- Read in
- English
New Delhi, April 13: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (Coronavirus) మహమ్మారిపై పోరులో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) కూడా తన వంతు సహాయం అందించింది. ఇందులో భాగంగా ఏడాదిపాటు తమ మూల వేతనం నుంచి 30 శాతం చొప్పున స్వచ్ఛంధంగా కోత (voluntary pay cut) విధించుకుంటున్నట్టు ఎన్నికల కమిషనర్లు ప్రకటించారు.
కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన
ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా సహా మొత్తం ముగ్గురు కమిషనర్లు కరోనాపై పోరులో చేయూతనందించేందుకు ముందుకు వచ్చారు. వీరిలో అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఉన్నారు.
కరోనా మహమ్మారిని ఓడించేందుకు ప్రభుత్వం, పౌర సమాజం చేస్తున్న పోరుకు భారీ స్థాయిలో వనరుల ఆవశ్యకత ఉందని, దీనికి అన్ని వర్గాల నుంచి సహకారం లభించడం అవసరమని, తమ వేతనాల కోతవల్ల ప్రయోజనం ఉంటుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల కమిషనర్లు అభిప్రాయపడ్డారు.
Here's ANI Tweet
సర్వీస్ నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం కమిషనర్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా వేతనం అందుకుంటారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.2.50 లక్షలుగా ఉంది.
జాతినుద్దేశించి రేపు ప్రసగించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోడీతో (PM Modi)సహా ప్రస్తుత మరియు మాజీ శాసనసభ్యుల జీతాలు, భత్యాలు మరియు పెన్షన్లను తగ్గించనున్నట్లు గత వారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా, అధ్యక్షుడు రామ్ నాథ్ కోవిడ్, ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు మరియు అన్ని రాష్ట్రాల గవర్నర్లు స్వచ్ఛందంగా పే-కట్ చేయాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటు సభ్యుల జీతం, భత్యాలు మరియు పెన్షన్ 1954 ను సవరించే ఆర్డినెన్స్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది,
2020 ఏప్రిల్ 1 నుండి ఒక సంవత్సరం వరకు చట్టసభ సభ్యుల భత్యాలు మరియు పెన్షన్లను 30 శాతం తగ్గించింది. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధులను సైతం రెండు సంవత్సరాలపాటు నిలిపివేస్తూ నిర్ణయం కేంద్రం తీసుకుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు సైతం 30 శాతం తక్కువ వేతనాలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు.
Tags
సంబంధిత వార్తలు
WHO on COVID: కరోనా కారణంగా తగ్గిన మనిషి ఆయుష్షు కాలం, ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపిన డబ్ల్యూహెచ్వో
Covishield Side Effects: కోవిషీల్డ్ టీకాతో ప్రాణాంతక వీఐటీటీ, అరుదైన ప్రాణాంతక రుగ్మతకు దారితీస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రేలియా పరిశోధనలో మరిన్ని కొత్త విషయాలు
Covaxin Side Effects: కొవాగ్జిన్ టీకా తీసుకున్న మహిళల్లో పడిపోతున్న ప్లేట్లెట్లు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి, కౌమారదశలో ఉన్న మహిళలకు ఏఈఎస్ఐ ముప్పు
Post-Poll Violence In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రక్తపాతం, సీరియస్ అయిన ఈసీ, వివరణ ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ & డీజీపీకి సమన్లు జారీ
What is FLiRT? కొత్త కోవిడ్ FLiRT వేరియంట్ లక్షణాలు, చికిత్స మార్గాలు ఇవిగో, భారత్లో పెరుగుతున్న కొత్త కరోనా వేరియంట్ కేసులు
New COVID-19 Variant ‘FLiRT’: భారత్లో కొత్త కరోనా వేరియంట్ FLiRT కలకలం, ఇప్పటివరకు దేశంలో 250 కేసులు నమోదు, కోవిడ్-19 వేరియంట్ ఆందోళనపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
Covishield Caused Deaths? కోవిషీల్డ్ కారణంగా తమ పిల్లలు చనిపోయారంటూ కోర్టు గడపతొక్కిన తల్లిదండ్రులు, రక్తం గడ్డకట్టే ప్రమాదకర స్థితికి వ్యాక్సిన్ కారణమైందని వెల్లడి
Lok Sabha Elections 2024: ఇద్దరు భార్యలుంటే మహాలక్ష్మి పథకం కింద రెండు లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి సంచలన హామీ, ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Telangana Capital Hyderabad: హైదరాబాద్ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్తో అలరించిన గూగుల్
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ