Google Witnesses the Valmiki's Ramayana: వాల్మీకి రామాయణం నిజమేనని నిరూపిస్తున్న ‘గూగుల్‌ మ్యాప్స్’.. ఎలాగంటే?

రామాయణం నిజంగానే జరిగిందా? ఇప్పటికీ, కొందరు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాల్మీకి రామాయణం నిజమేనని సాంకేతికత దిగ్గజం ‘గూగుల్‌ మ్యాప్స్‌’ ఫలితాలు కూడా ధ్రువపరుస్తున్నాయి.

Google Witnesses the Valmiki's Ramayana (Credits: X)

Newdelhi, Jan 21: రామాయణం (Ramayanam) నిజంగానే జరిగిందా? ఇప్పటికీ, కొందరు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాల్మీకి  రామాయణం నిజమేనని సాంకేతికత దిగ్గజం ‘గూగుల్‌ మ్యాప్స్‌’ (Google Maps) ఫలితాలు కూడా ధ్రువపరుస్తున్నాయి. రావణుడిని (Ravana) శ్రీరాముడు హతమార్చిన రోజును విజయ దశమిగా, లంక నుంచి రాముడు కాలినడకన అయోధ్యకి చేరుకున్న సందర్భంగా దీపావళి జరుపుకొంటామన్న విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు పండుగల మధ్య 20-21 రోజుల ఎడం ఉంటుంది.

Ayodhya Ram Temple Consecration: అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ రేపే.. ఇప్పటివరకూ ఏయే రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయంటే??

Ram Lalla Leaked Pics: అయోధ్య బాల‌రాముడి ఫోటోలు నిజ‌మైన‌వి కావా? ఇంత‌కీ శిల్పి ఏం చెప్పారంటే?

ఇప్పుడు ఒక్కసారి గూగుల్‌ మ్యాప్స్‌ లో శ్రీలంక నుంచి అయోధ్యకి కాలినడకన చేరుకోవాలంటే ఎన్నిరోజులు పడుతుందో వెతకండి. గూగుల్‌ మ్యాప్స్‌ 21 రోజులు చూపిస్తుంది. అంటే రామాయణం జరిగినట్టే కదా. ఇప్పుడు ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Viral News: ఉత్తమ జంటగా పిల్లి - గొర్రె, కపుల్ ఆఫ్ ది ఇయర్ -2025 అవార్డు గెలుచుకున్న పిల్లి- గొర్రె, ఉక్రెయిన్ జూలో సందర్శకుల హృదయాలను గెలుచుకుని టైటిల్ కైవసం

Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ

India vs England, 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ, కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తి

Advertisement
Advertisement
Share Now
Advertisement