Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఆరోగ్య వివరాలు కూడా చెప్పాల్సిందే.. తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. యాత్రలో ఇప్పటివరకు 11 మంది యాత్రికుల మృతి
ప్రఖ్యాత చార్ ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
Newdelhi, May 17: ప్రఖ్యాత చార్ ధామ్ యాత్రకు (Char Dham Yatra) వెళ్లాలనుకునే భక్తులు (Devotees) తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ (Registration) చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ యాత్రకు భక్తులు పోటెత్తుతుండటంతో రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఈ నిబంధన పెట్టింది. ఇప్పటికే ఈ యాత్రలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గంగోత్రి, యమునోత్రిలకు రావాలనుకునే భక్తుల ఆరోగ్య వివరాల వెల్లడిని తప్పనిసరి చేసింది.
మొబైల్స్ వాడకంపై నిషేధం
ఈ పవిత్ర పుణ్య క్షేత్రాలలో 200 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లను వాడేందుకు అనుమతిని సర్కారు రద్దు చేసింది. చార్ ధామ్ యాత్ర గురించి తప్పుదోవ పట్టించే వీడియోలు, రీల్స్ అప్ లోడ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
Char Dham Yatra 2025: ఏప్రిల్ 30 నుంచి చార్ధామ్ యాత్ర, మార్చి 1 నుంచి ఆన్లైన్లో పేర్ల నమోదు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..
Dewas Murder: గర్ల్ఫ్రెండ్ను చంపి 9 నెలల పాటూ ఫ్రిజ్లో పెట్టిన వ్యక్తి, పక్కింటివారి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన సంచలన నిజం
Chardham Yatra 2024: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో 246 మంది మృతి.. కేదార్ నాథ్ యాత్రలోనే అధికం
Advertisement
Advertisement
Advertisement