Accident In Uttarakhand: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... లోయలో పడిపోయిన వాహనం .. 12 మంది దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మహిళలు
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చమోలీ జిల్లా జోషి మఠ్ ప్రాంతంలో ఓ వాహనం రోడ్డు పక్కన లోయలోకి పడిన దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
Dehradun , Nov 19: ఉత్తరాఖండ్ లో (Uttarakhand) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. చమోలీ (Chamoli) జిల్లా జోషి మఠ్ (JoshiMath) ప్రాంతంలో ఓ వాహనం రోడ్డు పక్కన లోయలోకి పడిన దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు (Women) కూడా ఉన్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
ఉర్గాం-పల్లా జకోలా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement