OTT From Central Government: కేంద్రం నుంచి సొంత ఓటీటీ ప్లాట్ ఫాం.. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాల ప్రసారమే లక్ష్యంగా ప్రారంభం.. తొలి రెండేండ్లు ఫ్రీ
దేశవ్యాప్తంగా ఇప్పటికే వందలాది ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అందులో ప్రసారమవుతున్న కంటెంట్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక విషయం వెల్లడించింది.
Newdelhi, May 14: దేశవ్యాప్తంగా ఇప్పటికే వందలాది ఓటీటీలు (OTT) అందుబాటులో ఉన్నాయి. అయితే, అందులో ప్రసారమవుతున్న కంటెంట్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక విషయం వెల్లడించింది. ఓ క్లీన్ ఓటీటీ ప్లాట్ ఫాంను తీసుకొస్తున్నట్టు వివరించింది. ప్రసారభారతి (PrasaraBharathi) ఆధ్వర్యంలో పనిచేసే ఈ ప్లాట్ ఫాం లోని కంటెంట్ ప్రధానంగా భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని ఉంటుంది. ఇందులో ప్రసారం చేసే కంటెంట్ ను కుటుంబం మొత్తం కలిసి వీక్షించేలా తీర్చిదిద్దనున్నారు. వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్ ను కూడా ఇందులో కవర్ చేయనున్నట్టు సమాచారం.
తొలిదఫాలో ఫ్రీ
కేంద్రం తీసుకురానున్న ఈ ఓటీటీ ద్వారా తొలి రెండు సంవత్సరాలు ఉచితంగా సేవలు అందించి, ఆ తర్వాత ధరలు నిర్ణయించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Advertisement
సంబంధిత వార్తలు
New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్లైన్లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Infosys Gets Tougher on WFH: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్, నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు, మార్చి 10 నుంచి నిబంధనలు అమల్లోకి..
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Advertisement
Advertisement
Advertisement