Tata Motors: కారు కొనేవారికి షాకిచ్చిన టాటా మోటార్స్, ఫిబ్రవరి 1 నుంచి ప్యాసింజర్, విద్యుత్ వాహన ధరలపై 0.7శాతం వరకు పెంపు
టాటా మోటార్స్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచనుంది. ప్యాసింజర్, విద్యుత్ వాహన (EV) ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎక్స్షోరూం ధరలపై 0.7శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది
టాటా మోటార్స్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచనుంది. ప్యాసింజర్, విద్యుత్ వాహన (EV) ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎక్స్షోరూం ధరలపై 0.7శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇన్పుట్ ధర పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీ పంచ్, నెక్సాన్ హారియర్ వంటి అనేక రకాల ప్యాసింజర్ వెహికల్స్ను విక్రయిస్తోంది. మారుతీ సహా పలు ఆటోమొబైల్ కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి.
Here's News
Advertisement
సంబంధిత వార్తలు
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
YouTuber Slaps Passenger: రీల్ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై కొట్టిన వ్యక్తి.. బీహార్ లో జరిగిన ఈ ఘటన తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)
Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??
MG Comet Blackstorm Edition: ఎంజీ మోటార్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఈవీ మరో ఎడిషన్ మార్కెట్లోకి వచ్చేసింది, దుమ్మురేపే లుక్స్లో ఎంజీ కామెట్ బ్లాక్స్ట్రోమ్ ఎడిషన్
Advertisement
Advertisement
Advertisement