Nithya Menen: స్టార్ హీరోయిన్ నిత్య మేనన్ ఇంట్లో పెను విషాదం.. నిత్య అమ్మమ్మ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడి.. ఒక శకం ముగిసిందంటూ తీవ్ర భావోద్వేగం
ప్రముఖ నటి నిత్య మేనన్ ఇంట్లో పెను విషాదం సంభించింది. ఆమె అమ్మమ్మ మృతి చెందారు. నిత్య మేనన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు.
Hyderabad, July 16: ప్రముఖ నటి నిత్య మేనన్ (Nithya Menen) ఇంట్లో పెను విషాదం సంభించింది. ఆమె అమ్మమ్మ మృతి చెందారు. నిత్య మేనన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో (Social Media) వెల్లడించారు. ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. ‘‘గుడ్ బై అమ్మమ్మా.. నిన్ను చాలా మిస్ అవుతా’’ అని ఇన్స్టాలో (Insta) రాసుకొచ్చారు. తాను అమ్మమ్మ చెంతనున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ‘అలా మొదలైంది’ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నిత్య తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆ తరువాత నితిన్ సరసన నిత్య నటించిన ‘ఇష్క్’ ఆమెకు యువతలో అద్భుతమైన క్రేజ్ తెచ్చింది. తెలుగుతో పాటూ కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50 సినిమాల్లో ఆమె తళుక్కుమంది. క్యారెక్టర్ ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటుందని నిత్యకు ఇండస్ట్రీలో మంచి పేరు.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
YouTuber Slaps Passenger: రీల్ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై కొట్టిన వ్యక్తి.. బీహార్ లో జరిగిన ఈ ఘటన తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)
Fake News On Maha Kumbh Mela: మహాకుంభ మేళాపై తప్పుడు ప్రచారం..53 సోషల్ మీడియా అకౌంట్స్పై యూపీ ప్రభుత్వం చర్యలు, మత ఘర్షణలు చెలరేగే విధంగా పోస్టులు పెట్టినట్లు సమాచారం
Advertisement
Advertisement
Advertisement