Andhra Pradesh Horror: నంద్యాలలో దారుణం, పెళ్లి చేయమని అడిగిన కొడుకును కత్తితో పొడిచిన తండ్రి, ఆస్పత్రుల్లో చావు బతుకుల్లో బాధితుడు

నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేయమని అడిగిన కొడుకును ఓ తండ్రి కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో కొడుకు పరిస్థితి విషమం కావడంతో ఆసుపత్రికి తరలించారు. నంద్యాల మండలం భీమవరంలో ఘటన చోటు చేసుకుంది.

Andhra Pradesh Horror: Father stabs son during Marriage dispute in Nandyal (photo/X/Screen grab)

నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేయమని అడిగిన కొడుకును ఓ తండ్రి కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో కొడుకు పరిస్థితి విషమం కావడంతో ఆసుపత్రికి తరలించారు. నంద్యాల మండలం భీమవరంలో ఘటన చోటు చేసుకుంది. కొడుకు శ్యామ్ కుమార్ పలుమార్లు తండ్రిని వివాహ విషయంలో ఒత్తిడి చేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తండ్రి వెంకటసుబ్బారెడ్డి కొడుకు పై కత్తితో దాడి చేశాడు. సంఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు కత్తితో దాడి చేసిన తండ్రిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

శవంతో బేరం వీడియో ఇదిగో, మృతదేహాన్ని గుంతలో పూడ్చి పెట్టేందుకు రూ. 5 వేలు డిమాండ్ చేసిన కాటికాపరి, లేదా మృతుని ఒంటి మీద ఉన్న బంగారం ఇవ్వాలని డిమాండ్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now