Chhattisgarh Naxal Attack: మావోయిస్టుల ఘాతుకం, ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పేర్లను విడుదల చేసిన అధికారులు, నక్సల్స్ను విడిచిపెట్టమని తెలిపిన సీఎం భఘెల్
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తర్వాత, ఛత్తీస్గఢ్లో IED దాడిలో ప్రాణాలు కోల్పోయిన DRG (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవాన్ల పేర్లను పోలీసులు విడుదల చేశారు.
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తర్వాత, ఛత్తీస్గఢ్లో IED దాడిలో ప్రాణాలు కోల్పోయిన DRG (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవాన్ల పేర్లను పోలీసులు విడుదల చేశారు. ఈ దాడిలో ధనిరామ్ యాదవ్ అనే డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు.మరోవైపు డీఆర్జీ జవాన్లపై జరిగిన ఘటనను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ధృవీకరించారు. "అలాంటి సమాచారం మా వద్ద ఉంది. ఇది చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ పోరాటం చివరి దశలో ఉంది. నక్సల్స్ను విడిచిపెట్టమని అన్నారు.
Names of the DRG Jawans :
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
Advertisement
Advertisement
Advertisement