DPDP Rules: ఖాతాలను మూడేండ్లు వాడకుంటే యూజర్ల డాటా తొలగించాల్సిందే.. ఆన్ లైన్ వేదికలకు కేంద్రం కొత్త నిబంధనలు
యూజర్ల వ్యక్తిగత డాటా తొలగింపు, ఆన్ లైన్ సేవలకు సంబంధించి కేంద్రం కీలక నిబంధనల్ని తీసుకురాబోతున్నది. యూజర్ల ఖాతాలు మూడేండ్లపాటు క్రియారహితంగా (ఇనాక్టివ్) ఉంటే, యూజర్ల వ్యక్తిగత డాటాను ఆన్ లైన్ వేదికలు శాశ్వతంగా తొలగించే విధంగా నిబంధనలకు రూపకల్పన చేసింది.
Hyderabad, Dec 29: యూజర్ల వ్యక్తిగత డాటా (Personal Data) తొలగింపు, ఆన్ లైన్ సేవలకు (Online Services) సంబంధించి కేంద్రం కీలక నిబంధనల్ని తీసుకురాబోతున్నది. యూజర్ల ఖాతాలు మూడేండ్లపాటు క్రియారహితంగా (ఇనాక్టివ్) ఉంటే, యూజర్ల వ్యక్తిగత డాటాను ఆన్ లైన్ వేదికలు శాశ్వతంగా తొలగించే విధంగా నిబంధనలకు రూపకల్పన చేసింది. 18 ఏండ్లలోపు వారి విషయంలోనూ తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకున్నాకే, వారికి ఆన్ లైన్ సేవలను వర్తింపజేయాలన్న నిబంధనను తీసుకువస్తున్నది. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) యాక్ట్ లో ఈ ముసాయిదా నిబంధనలను చేర్చింది. వీటిని ఇంకా విడుదల చేయాల్సి ఉన్నది. డీపీడీపీ చట్టానికి ఈ ఏడాది ఆగస్టులోనే పార్లమెంట్ ఆమోదం లభించినప్పటికీ పలు క్లాజులకు అదనపు నిబంధనలు జోడించారు.
Advertisement
సంబంధిత వార్తలు
EPF withdrawal via UPI: ఇక పీఎఫ్ విత్డ్రా చేయడం చాలా సులభం, యూపీఐ ద్వారా కూడా విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్న కేంద్రం
Rules Change In Railways: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు
New Traffic Rules In Vijayawada: విజయవాడలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 10,000 జరిమానా.. లిస్టు చాలా పెద్దదే.. పూర్తి వివరాలు ఇవిగో..!
TRAI New Plan On Landline Phone Numbers: ఎస్టీడీ కోడ్స్ వ్యవస్థను రద్దు, ల్యాండ్లైన్ వినియోగదారులకు ఇకపై పది అంకెల నెంబర్లు కేటాయింపు
Advertisement
Advertisement
Advertisement