Dalai Lama: భారతదేశం అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపిన దలైలామా, దేశ సంప్రదాయాలు చాలా బాగుంటాయి, యువకులు అదే లౌకిక సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరిన బౌద్ధ మత గురువు

భారతదేశం, చైనా రెండు అత్యధిక జనాభా కలిగిన దేశాలు. ఇటీవలి దశాబ్దాలలో చాలా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అన్ని మతాలను గౌరవిస్తుంది. భారతదేశ సంప్రదాయం చాలా బాగుంది... కాబట్టి భారతీయ యువకులు భారతదేశపు వేల సంవత్సరాల లౌకిక సంప్రదాయాన్ని కొనసాగించాలని దలైలామా గురుగ్రామ్‌లో తెలిపారు,

Dalai Lama (Photo-ANI)

భారతదేశం, చైనా రెండు అత్యధిక జనాభా కలిగిన దేశాలు. ఇటీవలి దశాబ్దాలలో చాలా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అన్ని మతాలను గౌరవిస్తుంది. భారతదేశ సంప్రదాయం చాలా బాగుంది... కాబట్టి భారతీయ యువకులు భారతదేశపు వేల సంవత్సరాల లౌకిక సంప్రదాయాన్ని కొనసాగించాలని దలైలామా గురుగ్రామ్‌లో తెలిపారు,

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement