Accident in Jammu: జమ్ములో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడిన ఘటనలో 10 మంది మృతి.. పలువురికి గాయాలు

జమ్ములో (Jammu) ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో (Valley) పడిన ఘటనలో 10 మంది మృతిచెందారు. సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. అమృత్ సర్ నుంచి కాత్రా వెళ్తున్న బస్సు లోయలో పడినట్టు అధికారులు తెలిపారు.

Road Accident (Representational Image)

Jammu, May 30: జమ్ములో (Jammu) ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో (Valley) పడిన ఘటనలో 10 మంది మృతిచెందారు. సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. అమృత్ సర్ నుంచి కాత్రా వెళ్తున్న బస్సు లోయలో పడినట్టు అధికారులు తెలిపారు.

High Temperatures in Telangana: తెలంగాణలో నేడు, రేపు ఎండలే.. మంగళ, బుధవారాల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం.. హైదరాబాద్‌లో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతకు ఛాన్స్.. వాతావరణ శాఖ హెచ్చరిక.. సూర్యాపేటలో సోమవారం వడదెబ్బకు ఇద్దరు వృద్ధుల మృతి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement