Accident in Jammu: జమ్ములో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడిన ఘటనలో 10 మంది మృతి.. పలువురికి గాయాలు
జమ్ములో (Jammu) ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో (Valley) పడిన ఘటనలో 10 మంది మృతిచెందారు. సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. అమృత్ సర్ నుంచి కాత్రా వెళ్తున్న బస్సు లోయలో పడినట్టు అధికారులు తెలిపారు.
Jammu, May 30: జమ్ములో (Jammu) ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో (Valley) పడిన ఘటనలో 10 మంది మృతిచెందారు. సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. అమృత్ సర్ నుంచి కాత్రా వెళ్తున్న బస్సు లోయలో పడినట్టు అధికారులు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement