Meerut Factory Blast: సబ్బుల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, వెంట వెంటనే రెండు పేలుళ్లు, నలుగురు మృతి , మరో 5 మందికి గాయాలు, వీడియో ఇదిగో..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని సబ్బుల ఫ్యాక్టరీలో వరుసగా జరిగిన రెంలుళ్లలో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నివేదికల ప్రకారం, మంగళవారం ఉదయం ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది,

Meerut Factory Blast. (Photo Credit: X Video Grab)

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని సబ్బుల ఫ్యాక్టరీలో వరుసగా జరిగిన రెంలుళ్లలో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నివేదికల ప్రకారం, మంగళవారం ఉదయం ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది, దీని కారణంగా ఫ్యాక్టరీ లోపల ఉన్న కార్మికులు శిథిలాల కింద సమాధి అయ్యారు. శిథిలాలను తొలగిస్తున్న సమయంలో రెండో పేలుడు సంభవించింది. సైట్‌లో ఉన్న చాలా మంది ఇటుకలు తగలడంతో దెబ్బతిన్నారు. నాలుగు మృతదేహాలను బయటకు తీయగా, గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement