RuPay & UPI: భారత్ అభివృద్ధి చేసిన ప్లాట్ఫారమ్లు ప్రపంచానికి నమూనాలుగా మారాయి, రూపే, యూపీఐ టెక్నాలజీలు ప్రపంచంలో దూసుకుపోతున్నాయని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
రూపే, యూపీఐ టెక్నాలజీలు ప్రపంచంలోనే భారత్కు గుర్తింపు అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం అభివృద్ధి చేసిన ప్లాట్ఫారమ్లు ప్రపంచానికి నమూనాలుగా మారుతున్నాయని తెలిపారు. గ్రోత్ అవకాశాలను సృష్టించడం కోసం ఆర్థిక సేవల సామర్థ్యాన్ని పెంచడం' అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబ్నార్లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు.
రూపే, యూపీఐ టెక్నాలజీలు ప్రపంచంలోనే భారత్కు గుర్తింపు అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం అభివృద్ధి చేసిన ప్లాట్ఫారమ్లు ప్రపంచానికి నమూనాలుగా మారుతున్నాయని తెలిపారు. గ్రోత్ అవకాశాలను సృష్టించడం కోసం ఆర్థిక సేవల సామర్థ్యాన్ని పెంచడం' అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబ్నార్లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు.ప్రభుత్వం నిర్వహిస్తున్న 12 వెబ్నార్ల సిరీస్లో ఇది పదోది. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఆలోచనలు మరియు సూచనలను వెతకడం వెబ్నార్లను హోస్ట్ చేయడం వెనుక ఉద్దేశం.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
Telangana:మోడీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. ఆయన బాధెంటో అర్థం కావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ, కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం, తెలంగాణలోని తాజా రాజకీయాలపై చర్చ
Advertisement
Advertisement
Advertisement