Russia-Ukraine Conflict: 200 మంది భారతీయులు సురక్షితంగా దేశానికి, 20 వేల మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు తరలించామని తెలిపిన విదేశాంగ శాఖ

సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత్‌ యూఎన్‌ అంబాసిడర్‌ టీఎస్‌ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు.

Flight | Representational Image (Photo Credits: Pixabay)

సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత్‌ యూఎన్‌ అంబాసిడర్‌ టీఎస్‌ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు. తాజాగా 200 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. రొమేనియా నుంచి ఈ విమానం చేరుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Viral News: ఉత్తమ జంటగా పిల్లి - గొర్రె, కపుల్ ఆఫ్ ది ఇయర్ -2025 అవార్డు గెలుచుకున్న పిల్లి- గొర్రె, ఉక్రెయిన్ జూలో సందర్శకుల హృదయాలను గెలుచుకుని టైటిల్ కైవసం

Congo Rebel Conflict: కాంగోలో మారణకాండ! వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారం, ఆపై జైల్‌ రూముల్లో పెట్టి సజీవదహనం

Tensions Erupt in Tadipatri: తన ఇంటికి వెళ్లడానికి వీసా కావాలా, ఎక్కడుందో చెబితే అప్లై చేసుకుంటా, పోలీసులపై మండిపడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారని విమర్శ

Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక

Share Now