Russia-Ukraine Conflict: 200 మంది భారతీయులు సురక్షితంగా దేశానికి, 20 వేల మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు తరలించామని తెలిపిన విదేశాంగ శాఖ

సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత్‌ యూఎన్‌ అంబాసిడర్‌ టీఎస్‌ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు.

Flight | Representational Image (Photo Credits: Pixabay)

సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత్‌ యూఎన్‌ అంబాసిడర్‌ టీఎస్‌ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు. తాజాగా 200 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. రొమేనియా నుంచి ఈ విమానం చేరుకుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement