Tawang Clash: సరిహద్దుపై ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిన భారత్-చైనా చర్చలు, తిష్టంభన తొలొగే దిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పేర్కొన్న ఇరు దేశాలు

భారత సరిహద్దుల్లోని తవాంగ్‌ వద్ద రెండు దేశాల ఆర్మీ మధ్య ఘర్షణలు తలెత్తిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో భారత్-చైనాల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. అయితే, తూర్పు లద్దాఖ్‌ ప్రతిష్టంభన తొలొగే దిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని భారత్, చైనా పేర్కొన్నాయి.

India-China Troops. Representational Image. (Photo Credits: ANI)

భారత సరిహద్దుల్లోని తవాంగ్‌ వద్ద రెండు దేశాల ఆర్మీ మధ్య ఘర్షణలు తలెత్తిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో భారత్-చైనాల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. అయితే, తూర్పు లద్దాఖ్‌ ప్రతిష్టంభన తొలొగే దిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని భారత్, చైనా పేర్కొన్నాయి. అపరిష్కృత సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాలంటూ ఇరు దేశాల నేతలు అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా దాపరికాలు లేకుండా మరింత వివరణాత్మకంగా చర్చలు జరిపినట్లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

Here's Update

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement