Telangana Shocker: యాదాద్రిలో దారుణం, ఐదేళ్ల కొడుకుకు ఉరి వేసి చంపి సూసైడ్ చేసుకున్న తల్లి, అనారోగ్య పరిస్థితులే కారణం

crime-scene

యాదాద్రి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలంలో పెద్దరావులపల్లికి చెందిన జడల సోనీ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది.. దీంతో సోనీ(31) ఇవాళ చిన్న కొడుకు శ్రేయాన్న్ కు ఉరివేసి హత్య చేసింది.. అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

దారుణం, నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త, అనంతరం పిల్లలతో కలిసిన పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన లొంగిపోయిన కసాయి

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement