Uttar Pradesh: అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం, ఐదుమంది అక్కడికక్కడే సజీవ దహనం, మరో 7 మందిని రక్షించిన స్థానికులు, యూపీలో విషాద ఘటన
యూపీలోని మోరాదాబాద్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల బిల్డింగ్లో గురువారం అర్ధరాత్రి దాటాక షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.దీంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు అతికష్టం మీద ఏడుగురిని రక్షించి బయటకు తీసుకొచ్చారు.
యూపీలోని మోరాదాబాద్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల బిల్డింగ్లో గురువారం అర్ధరాత్రి దాటాక షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.దీంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు అతికష్టం మీద ఏడుగురిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లోంచి మరికొందరిని బయటకు తీసుకొచ్చారు.వీళ్లలో ఐదుగురు గాయాలతో కన్నుమూశారు. మిగతా ఏడుగురిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా కలెక్టర్ శైలేందర్ కుమార్ సింగ్ వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement