Uttarakhand: మోతీ సురక్షితంగా కాపాడిన భారత ఆర్మీ ఇంజనీర్లు, స్లింగ్స్ ఉపయోగించి ఏనుగును క్షేమంగా బయటకు తీసిన ఆర్మీ అధికారులు
ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లు స్లింగ్స్ ఉపయోగించి తీవ్రంగా గాయపడిన ఏనుగు 'మోతీ'ని సురక్షితంగా పైకి లేపారు. పరిస్థితి విషమంగా ఉన్న మోతీని కాపాడేందుకు NGO వైద్య బృందం చికిత్స ప్రారంభించింది. మోతీకి ఒక వారం నుంచి ముందు కాలు విరిగి & అరిగిపోయిన ఫుట్ ప్యాడ్లతో తీవ్రమైన అవస్థను అనుభవిస్తూ వచ్చింది.ఉత్తరాఖండ్ రూర్కీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లు స్లింగ్స్ ఉపయోగించి తీవ్రంగా గాయపడిన ఏనుగు 'మోతీ'ని సురక్షితంగా పైకి లేపారు. పరిస్థితి విషమంగా ఉన్న మోతీని కాపాడేందుకు NGO వైద్య బృందం చికిత్స ప్రారంభించింది. మోతీకి ఒక వారం నుంచి ముందు కాలు విరిగి & అరిగిపోయిన ఫుట్ ప్యాడ్లతో తీవ్రమైన అవస్థను అనుభవిస్తూ వచ్చింది.ఉత్తరాఖండ్ రూర్కీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Sudan Military Plane Crash: ఘోర విమాన ప్రమాదంలో 46కు పెరిగిన మృతుల సంఖ్య, గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన సూడాన్ ఆర్మీ ఫ్లైట్
JMM MP Mahua Maji Injured: రోడ్డు ప్రమాదంలో ఎంపీ మహువాకు తప్పిన ప్రమాదం.. కుంభమేళాకు తిరిగి వస్తు ట్రక్కును ఢీ కొట్టిన కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ జేఎంఎం ఎంపీ
Srisailam Tunnel Collapse:ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరం, రంగంలోకి సైన్యానికి చెందిన స్పెషల్ బృందం
Maha Kumbh 2025: మౌని అమావాస్య...మహాకుంభమేళాలో తొక్కిసలాట, భారీగా భక్తులు తరలిరావడంతో ఘటన, పలువురు మృతి!, స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Advertisement
Advertisement
Advertisement