Uttar Pradesh: కోర్టు ఆవరణలోకి చిరుతపులి, ఏడుమందిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు, ఘజియాబాద్ జిల్లా కోర్టులో షాకింగ్ ఘటన, వీడియో ఇదే..
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోకి చిరుతపులి ప్రవేశించడంతో పలువురు గాయపడ్డారు. కోర్టు పరిసరాల్లోకి ప్రవేశించిన చిరుత ఏడు మందిని గాయపరిచింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీడియో ఇదే..
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోకి చిరుతపులి ప్రవేశించడంతో పలువురు గాయపడ్డారు. కోర్టు పరిసరాల్లోకి ప్రవేశించిన చిరుత ఏడు మందిని గాయపరిచింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీడియో ఇదే..
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement