2024 భారతదేశం ఎన్నికలు: బెంగళూరులో ఓటేసిన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ (వీడియో)

దేశవ్యాప్తంగా రెండో దఫా లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Rahul Dravid (Credits: X)

Bengaluru, Apr 26: దేశవ్యాప్తంగా రెండో దఫా లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్ (Polling) కొనసాగుతుంది. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

2024 భారతదేశం ఎన్నికలు: దేశవ్యాప్తంగా మొదలైన లోక్‌ సభ రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్.. 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం.. బరిలో రాహుల్ గాంధీ సహా అతిరథులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement