MH Horror: ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మరణాలు.. దర్యాప్తు కోసం కమిటీ ఏర్పాటు.. ఎక్కడ జరిగింది??

మహారాష్ట్రలోని థానేలో ఘోరం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? చికిత్సా విధానంలో లోపాలు ఉన్నాయా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Credits: Google

Thane, Aug 14: మహారాష్ట్రలోని (Maharastra) థానేలో (Thane) ఘోరం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో (Govt. Hospital) 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? చికిత్సా విధానంలో లోపాలు ఉన్నాయా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో (Thane hospital) గత 24 గంటల్లో 18 మంది రోగులు మరణించారు. మృతుల్లో పది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారు. కాగా, మరణించిన రోగులంతా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు అన్నారు.

Gadar2: గదర్ 2 జోష్.. థియేటర్లలో అభిమానుల ప్రత్యేక నృత్యాలు.. సోషల్ మీడియాలో వైరల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement