Madurai Horror: ఎంత ఘోరం!! మారథాన్ తరువాత బీటెక్ విద్యార్థికి గుండెపోటు.. మృతి.. తమిళనాడులోని మదురైలో ఘటన
తమిళనాడులోని మదురైలో ఘోరం జరిగింది. మారథాన్ పరుగులో పాల్గొన్న ఓ 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఆదివారం ఉదయం తమిళనాడు మంత్రులు ఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ పరుగును ప్రారంభించారు.
Madurai, July 24: తమిళనాడులోని (Tamilnadu) మదురైలో (Madurai) ఘోరం జరిగింది. మారథాన్ (Marathan) పరుగులో పాల్గొన్న ఓ 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి (B.Tech Student) గుండెపోటుతో (Heart Attack) మరణించాడు. ఆదివారం ఉదయం తమిళనాడు మంత్రులు ఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ పరుగును ప్రారంభించారు. కల్లకురిచికి చెందిన యువకుడు దినేశ్ కుమార్ ఈ మారథాన్ ను విజయవంతంగా పూర్తి చేశాడు. అనంతరం, ఓ గంట పాటు కులాసాగానే ఉన్న యువకుడు తనకు ఒంట్లో ఏదో తెలియని ఇబ్బందిగా ఉందంటూ వాష్ రూంలోకి వెళ్లాడు. ఆ తరువాత బాత్రూమ్ లో పడి ఫిట్స్ వచ్చినట్టు గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించాడు. దీన్ని స్నేహితులు గుర్తించి బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దినేశ్కు గుండెపోటు రావడంతో మరణించాడు.
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Advertisement
Advertisement
Advertisement