Andhra Pradesh: షాకింగ్ వీడియో, వరదల్లో కొట్టుకుపోతున్న 350 ఆవులు, ప్రాణాలకు తెగించి రక్షించిన జాలర్లు, హ్యాట్సాప్ అంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్

350 cows were rescued

350 ఆవులు చనిపోతాయని చూచి దారి చూసి రక్షించిన జాలర్లు. #ఆంధ్రప్రదేశ్ లోని #నంద్యాల జిల్లాకు చెందిన మత్స్యకారుల ధైర్య సాహసానికి మెచ్చుకోవాల్సిందే. మత్స్యకారుల వేగవంతమైన చర్య కారణంగా దాదాపు 350 ఆవులు వరద నుండి రక్షించబడ్డాయి. ఆలస్యంగా వెలుగు చూసిన చూసింది.ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో షేర్ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement