Andhra Pradesh: షాకింగ్ వీడియో, వరదల్లో కొట్టుకుపోతున్న 350 ఆవులు, ప్రాణాలకు తెగించి రక్షించిన జాలర్లు, హ్యాట్సాప్ అంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్
350 ఆవులు చనిపోతాయని చూచి దారి చూసి రక్షించిన జాలర్లు. #ఆంధ్రప్రదేశ్ లోని #నంద్యాల జిల్లాకు చెందిన మత్స్యకారుల ధైర్య సాహసానికి మెచ్చుకోవాల్సిందే. మత్స్యకారుల వేగవంతమైన చర్య కారణంగా దాదాపు 350 ఆవులు వరద నుండి రక్షించబడ్డాయి. ఆలస్యంగా వెలుగు చూసిన చూసింది.ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో షేర్ చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement