Andhra Pradesh: లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్లు తెరిచిందనే వార్త వైరల్, కడియపులంక లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో వింత ఘటన

తూర్పుగోదావరి జిల్లాలో ఓ వింత జరిగింది. కార్తీక మాసంలో ఆఖరి రోజున కడియం (Kadiyam) మండలం కడియపులంక (Kadiyapulanka) చింతలోని లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన భక్తులకు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్లు తెరిచి కనిపించిందట. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

Goddess Lakshmi devi Idol open it’s eyes in Kadiyapulanka (Photo-Video Grab)

తూర్పుగోదావరి జిల్లాలో ఓ వింత జరిగింది. కార్తీక మాసంలో ఆఖరి రోజున కడియం (Kadiyam) మండలం కడియపులంక (Kadiyapulanka) చింతలోని లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన భక్తులకు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్లు తెరిచి కనిపించిందట. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement