Dosa-Sambar : దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్.. 11 నెలల పాటు న్యాయపోరాటం చేసి గెలుపొందిన లాయర్.. రెస్టారెంట్ కు రూ.3500 జరిమానా విధించిన కోర్టు
ఇదో విచిత్రమైన వార్త. దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్ కు ఓ లాయర్ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో కేసు వేసి మరీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేశారు.
Patna, July 14: ఇదో విచిత్రమైన వార్త. దోసెలో (Dosa) సాంబార్ (Sambar) ఇవ్వని రెస్టారెంట్ కు (Restaurant) ఓ లాయర్ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో (Court) కేసు వేసి మరీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేశారు. బీహార్కు (Bihar) చెందిన మనీష్ పాఠక్ అనే న్యాయవాది రూ.140 పెట్టి ఓ స్పెషల్ మసాలా దోసె పార్శిల్ ఆర్డర్ ఇచ్చారు. కానీ, ఇంటికొచ్చిన పార్శిల్లో దోసె, చట్నీ తప్ప సాంబార్ జాడ కానరాలేదు. దీంతో, ఆయన వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. 11 నెలల పాటు న్యాయపోరాటం చేశారు. న్యాయస్థానం చివరకు రెస్టారెంట్ నిర్వాహకులదే తప్పని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, ఆ రెస్టారెంట్ పై ఏకంగా రూ.3500 జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Bihar Shocker: వీళ్లు పోలీసులేనా, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, రోడ్డుపై పార్క్ చేసిన పోలీస్ వాహనానికి ఆనుకొని కూర్చోవడమే నేరం, ఇద్దరు సస్పెండ్
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Patna Shocker: పాట్నాలో దారుణం, వాంతులతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడికి యూట్యూబ్ వీడియోలు చూసి వైద్యం చేసిన డాక్టర్, చికిత్స వికటించి బాధితుడు మృతి
Union Budget 2025 : కేంద్ర బడ్జెట్.. ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే, మొబైల్స్- క్యాన్సర్ మందుల ధరలు తగ్గనుండగా పెరిగే వస్తువుల వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement