Dosa-Sambar : దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్‌.. 11 నెలల పాటు న్యాయపోరాటం చేసి గెలుపొందిన లాయర్.. రెస్టారెంట్‌ కు రూ.3500 జరిమానా విధించిన కోర్టు

ఇదో విచిత్రమైన వార్త. దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్‌ కు ఓ లాయర్ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో కేసు వేసి మరీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేశారు.

Credits: Twitter

Patna, July 14: ఇదో విచిత్రమైన వార్త.  దోసెలో (Dosa) సాంబార్ (Sambar) ఇవ్వని రెస్టారెంట్‌ కు (Restaurant) ఓ లాయర్ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో (Court) కేసు వేసి మరీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేశారు. బీహార్‌కు (Bihar) చెందిన మనీష్ పాఠక్ అనే న్యాయవాది రూ.140 పెట్టి ఓ స్పెషల్ మసాలా దోసె పార్శిల్ ఆర్డర్ ఇచ్చారు. కానీ, ఇంటికొచ్చిన పార్శిల్‌లో దోసె, చట్నీ తప్ప సాంబార్ జాడ కానరాలేదు. దీంతో, ఆయన వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. 11 నెలల పాటు న్యాయపోరాటం చేశారు. న్యాయస్థానం చివరకు రెస్టారెంట్ నిర్వాహకులదే తప్పని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, ఆ రెస్టారెంట్‌ పై ఏకంగా రూ.3500 జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య? నటుడితో రిసార్ట్‌ వద్ద కనిపించినట్టు వార్త వైరల్.. దీంతో, రెండో పెళ్లి వదంతులు మొదలు.. గతేడాది భర్త ధనుష్‌కు విడాకులు ఇచ్చిన ఐశ్వర్య

Chandrayaan-3: మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3 ప్రయోగం.. విజయవంతంగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌.. ఆదిపురుష్‌ బడ్జెట్ కంటే చంద్రయాన్‌-3 ప్రయోగం ఖర్చు తక్కువే!

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement