Punjab Cake Horror: పుట్టిన రోజున కేక్‌ తిని పదేండ్ల చిన్నారి మృతి.. విషపూరితమైన కేక్ ఇచ్చారంటూ బేకరీ యజమానిపై కేసు నమోదు.. పంజాబ్ లో ఘటన

పుట్టినరోజే ఆ పాపకు చివరి రోజైంది. ఆన్‌ లైన్‌ లో ఆర్డర్‌ చేసిన కేక్‌ తిని పదేండ్ల చిన్నారి మాన్వి మృతిచెందింది.

Birthday Horror (Credits: X)

Newdelhi, Mar 31: పుట్టినరోజే (Birthday) ఆ పాపకు చివరి రోజైంది. ఆన్‌ లైన్‌లో ఆర్డర్‌ చేసిన కేక్‌ (Cake) తిని పదేండ్ల చిన్నారి మాన్వి మృతిచెందింది. గత ఆదివారం పంజాబ్‌ (Punjab) లోని పటియాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బేకరీ యజమానిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

USB Charger Scam: పబ్లిక్‌ ప్లేస్ లలో ఉండే యూఎస్బీ చార్జింగ్‌ పోర్టళ్ల పట్ల జాగ్రత్త.. పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్‌ లలోని సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement