Team India In Ujjain Temple: ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో టీమిండియా క్రికెటర్లు.. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిని భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ దర్శించారు. బాబా మహాకాళ్ భస్మ హారతి పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Team India In Ujjain Temple: ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో టీమిండియా క్రికెటర్లు.. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
Credits: Twitter

Ujjain, Jan 23: మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh) ఉజ్జయిని (Ujjain) మహాకాళేశ్వర్ గుడిని (Mahakaleshwar temple) భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), కుల్ దీప్ యాదవ్ (Kuldeep Yadav), వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) దర్శించారు. బాబా మహాకాళ్ భస్మ హారతి పూజ (Baba Mahakal's Bhasma Aarti) నిర్వహించారు. ఇటీవల ప్రమాదంలో గాయాలపాలైన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని వాళ్ళు ఈ పూజలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Madhya Pradesh High Court: భర్త కాకుండా మరో పరాయి వ్యక్తిపై భార్య ప్రేమ, అనురాగం పెంచుకోవడం నేరం కాదు.. శారీరక సంబంధంలేనంత వరకూ వివాహేతర సంబంధంగా పరిగణించకూడదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Honda NX200: మార్కెట్లోకి సరికొత్త ఎన్‌ఎక్స్‌ 200 బైక్‌, మెయిన్ ఫీచర్లలో భారీ అప్‌డేట్స్ చేసిన హోండా

Mohan Babu Bouncers: మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్

Andhra Pradesh Acid Attack Case: యువ‌తిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి, నా చెల్లెలికి అండగా ఉంటానని తెలిపిన నారా లోకేష్, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

Share Us