Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్.. ఏడుగురి మృతి... ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ఇదిగో!
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్ స్టాప్ లో నిల్చున్న వారిపైకి ఓ ట్రక్కు మెరుపువేగంతో దూసుకొచ్చింది. దీంతో ట్రక్కు టైర్ల కింద నలిగి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మరొకరు మృతి చెందారు.
Bhopal, Dec 5: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. బస్ స్టాప్ (Bus Stop) లో నిల్చున్న వారిపైకి ఓ ట్రక్కు (Truck) మెరుపువేగంతో దూసుకొచ్చింది. దీంతో ట్రక్కు టైర్ల కింద నలిగి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మరొకరు మృతి చెందారు. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్.. వీడియోలు వైరల్..
రత్లాం (Ratlam) జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ దారుణ ప్రమాదం జరిగింది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement