Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్.. ఏడుగురి మృతి... ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్ స్టాప్ లో నిల్చున్న వారిపైకి ఓ ట్రక్కు మెరుపువేగంతో దూసుకొచ్చింది. దీంతో ట్రక్కు టైర్ల కింద నలిగి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మరొకరు మృతి చెందారు.

Credits: Twitter/ANI

Bhopal, Dec 5: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. బస్ స్టాప్ (Bus Stop) లో నిల్చున్న వారిపైకి ఓ ట్రక్కు (Truck) మెరుపువేగంతో  దూసుకొచ్చింది. దీంతో ట్రక్కు టైర్ల కింద నలిగి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మరొకరు మృతి చెందారు. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి.

బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్.. వీడియోలు వైరల్..

రత్లాం (Ratlam) జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ దారుణ ప్రమాదం జరిగింది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement