Heeraben Modi: హీరాబెన్ అంతిమ యాత్ర.. మాతృమూర్తి పాడే మోసిన ప్రధాని నరేంద్ర మోదీ.. వీడియోతో

ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ అంత్యక్రియలు మిగిశాయి. గుజరాత్ గాంధీనగర్ లోని ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలైంది. తల్లి పాడెను ప్రధాని మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ మోదీ తల్లి కాయం వద్దే కూర్చొన్నారు. సోదరులతో కలిసి మోదీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Credits: Twitter

Gandhinagar, Dec 30: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాతృమూర్తి హీరాబెన్ (Heeraben) అంత్యక్రియలు మిగిశాయి. గుజరాత్ గాంధీనగర్ (Gandhinagar) లోని ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలైంది. తల్లి పాడెను (Bier) ప్రధాని మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ మోదీ తల్లి కాయం వద్దే కూర్చొన్నారు. సోదరులతో కలిసి మోదీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement