SBI Chocolates: ఇకపై ఈఎంఐ ఎగ్గొట్టేవారికి చాక్లెట్లు పంపనున్న ఎస్‌బీఐ.. వినూత్న ఆలోచనలో దిగ్గజ బ్యాంక్

రుణ ఎగవేతలను ఎదుర్కొనేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రుణ వాయిదా(ఈఎంఐ)ను ఎగ్గొట్టాలని చూస్తున్నవారికి చాక్లెట్స్‌ పంపి.. ఈఎంఐ సంగతి గుర్తుచేయనుంది.

SBI (Photo Credits: PTI)

Hyderabad, Sep 18: రుణ ఎగవేతలను ఎదుర్కొనేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రుణ వాయిదా(ఈఎంఐ-EMI)ను ఎగ్గొట్టాలని చూస్తున్నవారికి చాక్లెట్స్‌ (SBI Chocolates) పంపి.. ఈఎంఐ సంగతి గుర్తుచేయనుంది. ఎస్‌బీఐ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ‘ఈఎంఐ ఎగ్గొట్టాలని భావిస్తున్న వారిని ఏఐ టెక్నాలజీతో ఫిన్‌ టెక్‌ సంస్థలు గుర్తిస్తాయి. వారి ఇండ్లకు వెళ్లి, చాక్లెట్‌ బాక్స్‌ ఇచ్చి.. ఈఎం`ఐ సంగతి గుర్తుచేస్తాయి’ అని ఎస్‌బీఐ అధికారి అశ్విన్‌ కుమార్‌ చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Ganja Chocolates Seized in Hyd: స్కూలు పిల్లలకు గంజాయి చాక్లెట్లు, పాఠశాల పక్కనే దుకాణం పెట్టిన పాన్ డబ్బా నిర్వాహకులు, పోలీసుల రైడ్‌లో విస్తుపోయే వాస్తవాలు

Marijuana Chocolates: గంజాయి చాక్లెట్ల స్మగ్లింగ్, బాలానగర్‌లో వ్యక్తి అరెస్ట్, నిందితుడు నుంచి కిలో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Most Polluted Cities in India: ప్రపంచంలో టాప్‌-20 అత్యంత కాలుష్య నగరాలు, 13 నగరాలు భారతదేశంలోనే, మూడో అత్యంత కలుషిత దేశంగా ఇండియా

Advertisement

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన

Advertisement
Advertisement
Share Now
Advertisement