Rs. 25 Lakhs Tree: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు అదనపు ఆకర్షణ.. థాయ్ లాండ్ నుంచి తెప్పించిన ప్రత్యేక చెట్టు.. ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు.. నీళ్లు మాత్రమే కాదు నెలకు రూ. 7,500 ఆహారం కూడా ఇవ్వాల్సిందే!
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు అదనపు ఆకర్షణ వచ్చిచేరింది. థాయ్లాండ్ నుంచి ప్రత్యేక చెట్టును తెప్పించిన భారతీయ రైల్వే ఇక్కడ దాన్ని నాటించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వీఐపీలు ప్రవేశించే మార్గంలోఈ చెట్టును నాటారు.
Newdelhi, Apr 2: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (Newdelhi Railway Station)కు అదనపు ఆకర్షణ వచ్చిచేరింది. థాయ్లాండ్ (Thailand) నుంచి ప్రత్యేక చెట్టును తెప్పించిన భారతీయ రైల్వే ఇక్కడ దాన్ని నాటించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వీఐపీలు ప్రవేశించే మార్గంలోఈ చెట్టును నాటారు. దీనికి నీళ్లు పోసి ఊరుకుంటే సరిపోదు.. నెలకు రూ.2,500 విలువైన ప్రొటీన్లను, రూ.5,000 విలువైన ఎరువులను అందజేయవలసి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Rules Change In Railways: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు
Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)
Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Advertisement
Advertisement
Advertisement