Tamil Nadu Horror: ఇదేం పని..? ఫుట్‌ బాల్ మ్యాచ్ ఓడిపోయారని విద్యార్థుల చెంపలపై కొడుతూ, తిట్టిన పీఈటీ టీచర్.. తమిళనాడులో ఘటన.. వీడియో వైరల్

ప్రయత్నించడమే మన పని. గెలుపోటములు దైవాదీనం. నిజమే కదా. అయితే, తమిళనాడులోని సేలంలో ఉన్న ఓ స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ టీచర్ ఈ విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు.

Tamil Nadu Horror (Credits: X)

Salem, Aug 13: ప్రయత్నించడమే మన పని. గెలుపోటములు దైవాదీనం. నిజమే కదా. అయితే, తమిళనాడులోని (Tamil Nadu) సేలంలో (Salem) ఉన్న ఓ స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ టీచర్ (PET Teacher) ఈ విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు. ఫుట్‌ బాల్ మ్యాచ్ ఓడిపోయినందుకు విద్యార్థులను నేలపై వరుసలో కూర్చోపెట్టి చెంపలపై కొడుతూ దూషించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. టీచర్ పనిని పలువురు విమర్శిస్తున్నారు.

తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement