Goods Train Seized: మూడు ఏనుగుల్ని చంపిందని గూడ్స్ రైలు సీజ్.. పశ్చిమ బెంగాల్లో అటవీ శాఖ అధికారులు వెల్లడి
మూడు ఏనుగులు చనిపోవడానికి కారణమైందని పశ్చిమ బెంగాల్ అలీపూర్ దార్ జిల్లా అటవీ శాఖ అధికారులు సోమవారం ఓ గూడ్స్ రైలును సీజ్ చేశారు.
Newdelhi, Nov 28: మూడు ఏనుగులు (Elephants) చనిపోవడానికి కారణమైందని పశ్చిమ బెంగాల్ (West Bengal) అలీపూర్ దార్ జిల్లా అటవీ శాఖ అధికారులు సోమవారం ఓ గూడ్స్ రైలును (Goods Train) సీజ్ చేశారు. రాజభట్ ఖావా అటవీ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ వద్ద ఏనుగులు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టినట్టు అలీపూర్దార్ జిల్లా అధికారులు తెలిపారు. ‘గూడ్స్ రైల్ను అటవీ శాఖ భౌతికంగా స్వాధీనం చేసుకోలేదు. సాంకేతికంగా రైలును సీజ్ చేశాం. దీనికి సంబంధించి పత్రాల్ని సిద్ధం చేశాం. ప్రస్తుతం రైలు ప్రమాద ఘటన వద్దే ఆగిపోయింది’ అని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రాయ్ చెప్పారు.
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు.. ఈ బైకర్ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)
Man Kisses Youth Forcibly in Train: వీడియో ఇదిగో, రైలులో నిద్రపోతున్న యువకుడిని బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఓ వ్యక్తి, పట్టుకుని చితకబాదిన బాధితుడు
YouTuber Slaps Passenger: రీల్ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై కొట్టిన వ్యక్తి.. బీహార్ లో జరిగిన ఈ ఘటన తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement