Odisha: అడవిలో చెట్టుకు ఉరి వేసుకున్న వర్ధమాన మహిళా క్రికెటర్, ఒడిషాలో విషాదకర ఘటన, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ

ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ గురుడిఝాటియా అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించింది. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), మహిళా జట్టు కోచ్ పుష్పాంజలి బెనర్జీపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. వారి వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.

Suicide Representative Image (Photo Credits: File Photo)

ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ గురుడిఝాటియా అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించింది. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), మహిళా జట్టు కోచ్ పుష్పాంజలి బెనర్జీపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. వారి వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now