Andhra Pradesh: నిమ్మకాయ మింగి తొమ్మిది నెలల చిన్నారి మృతి, అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన

అనంతపురం జిల్లా మల్లేనిపల్లి గ్రామానికి చెందిన సకీదీప, గోవిందరాజు దంపతులకి ఏడేళ్ల తర్వాత పుట్టిన కుమార్తె జశ్విత(9నెలలు) ఇంట్లో ఆడుకుంటూ నిమ్మకాయను మింగింది.. గమనించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

Representational picture. (Photo credits: Pixabay)

అనంతపురం జిల్లా మల్లేనిపల్లి గ్రామానికి చెందిన సకీదీప, గోవిందరాజు దంపతులకి ఏడేళ్ల తర్వాత పుట్టిన కుమార్తె జశ్విత(9నెలలు) ఇంట్లో ఆడుకుంటూ నిమ్మకాయను మింగింది.. గమనించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement