Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు, 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు అయింది. ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు అయింది. ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 స్థానాలతో విక్టరీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అయింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా, జూన్ 8న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం
Andhra Pradesh Governor Abdul Nazir's Issues notification for canceling the 15th Legislative Assembly
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Advertisement
Advertisement
Advertisement