Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు, 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు అయింది. ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది

AP Assembly (Photo-X)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు అయింది. ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 స్థానాలతో విక్టరీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అయింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా, జూన్‌ 8న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం

 

Andhra Pradesh Governor Abdul Nazir's Issues notification for canceling the 15th Legislative Assembly

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement