Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ, ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఆదిత్యనాథ్దాస్
ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ప్రకాష్ నియమితులయ్యారు. పౌరసరఫరాల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా వీరపాండ్యన్ను ప్రభుత్వం నియమించింది.
ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ప్రకాష్ నియమితులయ్యారు. పౌరసరఫరాల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా వీరపాండ్యన్ను ప్రభుత్వం నియమించింది. అదే విధంగా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఆదిత్యనాథ్దాస్ బాధ్యతలు చేపట్టారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement