Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ, ఢిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్‌

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ప్రవీణ్‌ప్రకాష్‌ నియమితులయ్యారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీగా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది.

AP Government logo (Photo-Wikimedia Commons)

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ప్రవీణ్‌ప్రకాష్‌ నియమితులయ్యారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీగా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. అదే విధంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్‌ బాధ్యతలు చేపట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement