Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, గత 24 గంటల్లో 429 మందికి కోవిడ్, నలుగురు మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 9,753 యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 30,515 మంది నమూనాలు పరీక్షించగా 429 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,029 మంది కోలుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 30,515 మంది నమూనాలు పరీక్షించగా 429 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,029 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,753 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. కొవిడ్ వల్ల గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)