Andhra Pradesh: ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ సేవలు, భక్తుల రద్దీ అధికంగా ఉండే దేవాలయాల్లో ఇకపై ఆన్‌లైన్ సేవలు

రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగ్రంచిబ్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Kanipakam Temple (Photo-Twitter)

రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగ్రంచిబ్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement