Andhra Pradesh: ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్లైన్ సేవలు, భక్తుల రద్దీ అధికంగా ఉండే దేవాలయాల్లో ఇకపై ఆన్లైన్ సేవలు
రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగ్రంచిబ్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగ్రంచిబ్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement