Godavari Floods: షాకింగ్ వీడియో చూడండి.. అందరూ చూస్తుండగానే గోదావరి వరదల్లో కొట్టుకుపోయిన ఆలయం, భయంతో బయటకు పరుగులు పెట్టిన భక్తులు
మధ్యాహ్నం ఆలయం పక్కకు ఒరగడంతో భయాందోళనలకు గురై అందరూ బయటకు వచ్చారు. సాయంత్రానికి ఆలయం మరింతగా నీటిలోకి ఒరిగి, మెల్లగా వరదలో కొట్టుకుపోయింది. పోలవరం పనుల కోసం పురుషోత్తపట్నం వద్ద పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్లే తీరం కోతకు గురై ఇలా జరిగిందని గ్రామస్థులు వాపోయారు. వీడియో ఇదే..
ఏపీలో గోదావరి వరదలో ఆలయం కొట్టుకుపోయింది... తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో గోదావరి ఎడమగట్టున 15 ఏళ్ల క్రితం స్థానికులు వనదుర్గ ఆలయాన్ని నిర్మించి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. కాగా శ్రావణమాసం తొలి శుక్రవారం అమ్మవారిని మహిళలు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆలయం పక్కకు ఒరగడంతో భయాందోళనలకు గురై అందరూ బయటకు వచ్చారు. సాయంత్రానికి ఆలయం మరింతగా నీటిలోకి ఒరిగి, మెల్లగా వరదలో కొట్టుకుపోయింది. పోలవరం పనుల కోసం పురుషోత్తపట్నం వద్ద పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్లే తీరం కోతకు గురై ఇలా జరిగిందని గ్రామస్థులు వాపోయారు. వీడియో ఇదే..
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement