Andhra Pradesh: ఏపీలోకి బంగారం అక్రమ రవాణా, రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విజయవాడ కస్టమ్స్ అధికారులు
విజయవాడలోని కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) ఆంధ్రప్రదేశ్లోకి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించింది. మార్కెట్ విలువ రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం నలుగురిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ | విజయవాడలోని కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) ఆంధ్రప్రదేశ్లోకి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించింది. మార్కెట్ విలువ రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం నలుగురిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement