Andhra Pradesh: ఆయుష్మాన్ భారత్లో ఏపీకి ఆరు అవార్డులు, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో మెరుగైన రీతిలో అమలు చేసిన తీరుకు అవార్డులు ప్రకటించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. పథకం అమలులో అత్యుత్తమంగా రాణించిన ఏపీ ప్రభుత్వం 6 అవార్డులను కైవసం చేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. పథకం అమలులో అత్యుత్తమంగా రాణించిన ఏపీ ప్రభుత్వం 6 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ మేరకు శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో భాగంగా కేంద్రం అందించిన అవార్డుల గురించి ఆ శాఖ మంత్రి విడదల రజని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు. ఏపీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మెరుగైన రీతిలో అమలు చేసిన తీరుకు గానూ ఈ అవార్డులు వచ్చినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రానికి ఏకంగా 6 అవార్డులు వచ్చేలా పనిచేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement