AP Cabinet Meeting Postponed: నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. కారణం ఏమిటంటే?
నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
Vijayawada, Nov 18: నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting Postponed) వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో కేబినెట్ మీటింగ్ వాయిదా పడినట్టు తెలుస్తున్నది. కాగా, ఏపీ సీఎం సోదరుడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని తిరుపతి తీసుకొచ్చారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాల్లో జరిగాయి. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement