AP Shocker: పిడుగు పడి జేబులోనే పేలిన సెల్ ఫోన్.. యువకుడి దుర్మరణం.. అనకాపల్లి లో సోమవారం ఘటన
పిడుగుపడటంతో జేబులోని సెల్ ఫోన్ పేలి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Vijayawada, Sep 5: పిడుగుపడటంతో (lightning strike) జేబులోని సెల్ ఫోన్ (Mobile Phone) పేలి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం సూదవరపు జయంత్(23), మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగు పడి జయంత్ జేబులోని ఫోన్ పేలింది. దీంతో, అతడు మృతి చెందాడు.
Mobile Phone Blast. (Photo Credits: Pixabay)
Advertisement
సంబంధిత వార్తలు
Huawei Triple Foldable Phone: ఇది ఫోల్డబుల్ ఫోన్ మాత్రమే కాదు...అంతకు మించి! ఈ ఫోన్ ఉంటే ల్యాప్టాప్ అవసరమే లేదు
Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్ని గంగా నదిలో ముంచిన మహిళ, కుంభమేళాలో ఆసక్తికర ఘటన
Rahul Gandhi On SLBC Tunnel Incident: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ప్రమాద ఘటనపై ఆరా, ఎస్ఎల్బీసీ డ్రోన్ విజువల్స్ ఇవే
PhonePe to list On Indian Exchange: స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఫోన్ పే, త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు వెళ్లేందుకు సన్నాహాలు
Advertisement
Advertisement
Advertisement