AP Shocker: పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ ఫోన్.. యువకుడి దుర్మరణం.. అనకాపల్లి లో సోమవారం ఘటన

పిడుగుపడటంతో జేబులోని సెల్‌ ఫోన్ పేలి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Mobile Phone Blast. (Photo Credits: Pixabay)

Vijayawada, Sep 5: పిడుగుపడటంతో (lightning strike) జేబులోని సెల్‌ ఫోన్ (Mobile Phone) పేలి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం సూదవరపు జయంత్(23), మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగు పడి జయంత్ జేబులోని ఫోన్ పేలింది. దీంతో, అతడు మృతి చెందాడు.

Mobile Phone Blast. (Photo Credits: Pixabay)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement