Earth Tremors At Pulichinthala: పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూ ప్రకంపనలు.. భయంతో వణికిపోయిన ప్రజలు
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం ఏడున్నర గంటల సమయంలో అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి తదితర గ్రామాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.
Palnadu, Feb 19: ఆంధ్రప్రదేశ్ లోని (Andhrapradesh) పల్నాడు (Palnadu) జిల్లా పులిచింతల ప్రాజెక్టు (Pulichinthala Project) పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం ఏడున్నర గంటల సమయంలో అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి తదితర గ్రామాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో పులిచింతల ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. మళ్లీ భూ ప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతూ రోడ్డుపైనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే అవి స్వల్ప ప్రకంపనలేనని, భయపడాల్సిన అవసరం లేదని మరికొందరు చెబుతున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ, తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన భారత ప్రధాని
Nepal Earthquake Update: నేపాల్ భూకంప ఘటనలో 32 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
Earthquake In Nepal: నేపాల్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదు.. భారత్ లోనూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం (వీడియో)
Advertisement
Advertisement
Advertisement